🔥ఆధునిక భారతదేశ చరిత్ర🔥
*🔥పోర్చుగీసు🔥*
*🎀భారతదేశాన్ని
మొదటిగా సందర్శించిన వారు
పోర్చుగల్ రాజు ప్రోత్సాహంతో
1498
మే
నెలలో భారతదేశపు పశ్చిమ తీరాన
గల కల్లికోట (కాలికట్)
వాస్కోడిగామా
మొదటిసారి చేరుకున్నాడు.ఆ
కాలంలో ఆ ప్రాంతాన్ని జామెరిన్
పాలిస్తున్నాడు.వాస్కోడిగామా
కాలికట్లో పోర్చుగల్ వారికోసం
కోటను నిర్మించాడు.కాలి
కట్,
కొచ్చిన్
,కాంగ్రా
నూరు లో వర్తక కేంద్రం
స్థాపించాడు*.
*🎀వాస్కోడిగామా
అనంతరం ఫ్రాన్సిస్ డి అల్మిడా
పోర్చుగీసు ప్రభుత్వం తరపున
భారత గవర్నర్ గా నియమించబడ్డాడు
.అల్మిడా
బ్లూ వాటర్ ఫాలసీ విధానాన్ని
అనుసరించాడు*
.
*🎀బ్లూ
వాటర్ పాలసీ :సముద్రం
మీద అధికారాన్ని స్థాపించడం
దాంతో భూమిపై దానంతటదే అధికారం
స్థిర పడుతుంది.*
*🔥అల్ఫాన్సో-
డి-
అల్బుకర్క్🔥*
*🎉అల్మిడా
మరణాంతరం గవర్నర్ గా నియమించబడ్డాడు.
విజయనగర
చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు
తో స్నేహం చేశాడు.
క్రీస్తు
శకం 1510
లో
బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్
అదిల్ సైన్యాలను ఓడించిగోవా
తీరాన్ని ఆక్రమించాడు*.
*🎉ఇండియాకి
పోర్చుగీసువారు మొదటిసారి
పొగాకు పంటలు పరిచయం చేశారు.
క్రీస్తుశకం
1542లో
గోవాను చర్చి తరఫున సెయింట్
ఫ్రాన్సిస్ జేవియర్
సందర్శించాడు.క్రీస్తుశకం
1556
లో
చికిత్స ఆధ్వర్యంలో గోవా లో
మొదటిసారి ప్రింటింగ్ ప్రెస్
ను ప్రారంభించారు.క్రీస్తుశకం
1661
లో
పోర్చుగల్ మహారాణితో ఇంగ్లాండ్
యువరాజు వివాహం సందర్భంగా
కట్నంగా బొంబాయి ఇవ్వడం
జరిగింది*.
*🎉వాస్కోడిగామా
భారత్ ను మూడు సార్లు సందర్శించాడు
అతనిని కొచ్చి పోర్టులో ఖననం
చేశారు.డయ్యూ,
డామన్
,బేసిన్
,నాగపట్నం,
చిట్టిగాంగ్
మొదలైన చోట్ల పోర్చుగీస్
వారు స్థావరాలు నెలకొల్పారు.క్రీస్తు
శకం 1666
ఫిబ్రవరిలో
ఔరంగజేబు సేనలు పోర్చుగీసు
సేనలను ఓడించి చిట్టిగాంగ్
స్థావరాన్ని ఆక్రమించుకున్నాయి.*
*🔥డచ్చి
వారు🔥*
*🔸వీరు
హాలెండ్ దేశస్తులు.16వ
దశాబ్దంలో భారతదేశానికి
వ్యాపారం కోసం వచ్చిన భర్తకు
సంఘాల్లో రెండోవారు క్రీస్తుశకం
1602
లో
డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే
వర్తక సంగం నెలకొల్పబడింది*.
*🔸క్రీస్తు
శకం 1605
లో
మచిలీపట్నంలో తొలిసారి
ఫ్యాక్టరీని ఏర్పాటు చేశా.రు
ఆ తర్వాత పులికాట్(1610)
లో
సూరత్(
1616),భీమిలి
పట్నం(1641)
, కేంద్రాలను
ఏర్పాటు చేసుకున్నారు.క్రీస్తు
శకం 1658
లో
పోర్చుగీసు వారి నుంచి డచ్
వారు సింహాళాన్ని
ఆక్రమించుకున్నారు.పులికాట్
నుంచి వారి కేంద్రాన్ని
క్రీస్తుశకం 1690
లో
నాగపట్నానికి మార్చారు.*
*🔥ఆంగ్లేయులు🔥*
*🔹క్రీస్తుశకం
1600
డిసెంబర్
31న
బ్రిటిష్ రాణి ఎలిజబెత్
అనుమతితో ఇంగ్లీష్ ఈస్టిండియా
కంపెనీ 70
వేల
పౌండ్ల మూలధనంతో అవతరించింది.భారతదేశంలో
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ
తరఫున ఫ్యాక్టరీల స్థాపనకోసం
క్రీస్తు శకం 1608
నుంచి
ప్రయత్నాలు చేశారు*.
*🔹1611
లో
సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి
మొగలుల నుండి కెప్టెన్ లిటిల్
అనుమతి సంపాదించారు.మొఘల్
చక్రవర్తి జహంగీర్ ద్వారా
సర్ జేమ్స్ ధామస్ గుజరాత్లో
వ్యాపారం చేసుకోవడానికి
అనుమతి సంపాదించాడు.క్రీస్తుశకం
1639
లో
ఆంగ్లేయులు మద్రాసు పట్టణంలో
అభివృద్ధి చేశారు*.
*🔹మద్రాసులో
సెయింట్ జార్జి కోటను తొలిసారి
నిర్మించారు.
1651 లో
బ్రీడ్ మెన్ కృషివల్ల వద్ద
ఇంగ్లీష్ ఫ్యాక్టరీ
నెలకొల్పబడింది.హుగ్లీ
నదీ తీరంలో మొగల్ చక్రవర్తి
ఔరంగజేబు వద్దనుండి గాబ్రియల్
బౌటన్ అనే బ్రిటిష్ వైద్యుడు
బహుమానంగా పొందిన భూమిని
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ
కొనుగోలు చేసి క్రీస్తుశకం
1687-
90 మధ్యలో
కలకత్తా అనే కొత్త నగరాన్ని
నిర్మించింది ఇచ్చట విలియం
కోటను నిర్మించారు*.
*🔹క్రీస్తుశకం
1700
లో
సమైక్య ఆంగ్లేయ వర్తక వ్యాపార
సంఘం గా ఈస్టిండియా కంపెనీ
పేరు మారింది.1628
లో
రక్తపాత రహిత విప్లవం
జరిగింది.*
*🔥ఫ్రెంచి🔥*
*🥀ఐరోపా
నుంచి భారతదేశానికి వ్యాపార
నిమిత్తం వచ్చిన వారిలో
ఫ్రెంచి వారు చివరి వారు.క్రీస్తుశకం
1664
లో
ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ
నెలకొల్పబడింది క్రీస్తుశకం
1664
తర్వాత
ఫ్రాన్స్ చక్రవర్తి 14వ
లూయీ ప్రోత్సాహంతో ఈస్ట్
ఇండియా కంపెనీ భారతదేశంలో
స్థాపనకు కృషి చేసింది*
.
*🥀క్రీస్తు
శకం 1668
నాటికి
సూరత్ 1669
లో
మచిలీపట్నంలో 1674
లో
పుదుచ్చేరి వద్ద తమ స్థావరాలను
నెలకొల్పింది.పాండిచ్చేరి
ఫ్రెంచివారి రాజధాని
అయినది.భారత్లో
సిస్ మార్టిన్ తొలి డైరెక్టర్
జనరల్గా నియమితులయ్యారు.ఐరోపాలో
1740లో
ప్రారంభమైన ఆస్ట్రేలియా
వారసత్వపు వివాదం భారతదేశంలో
ఆంగ్ల కంపెనీలకు ప్రత్యక్ష
యుద్ధానికి కారణం అయింది.క్రీస్తు
శకం 1623లో
అంబయాను హత్యాకాండ పేరుతో
డచ్ వారు ఆంగ్లేయులను హత్య
చేశారు*.
No comments:
Post a Comment