19వ శతాబ్ది సాంఘిక ,మత సంస్కరణోద్యమాలు
*🔹భారతీయ
సంస్కృతి అధ్యయనం కొరకు
కలకత్తాలో సర్ విలియం జోన్స్చే
క్రీస్తుశకం 1784లో
ఏసియాటిక్సొసైటీని స్థాపించారు.
సంస్కృత
భాష అధ్యయనం కొరకు వారణాసిలో
సంస్కృత కళాశాలను జోనాథన్
డంకన్ స్థాపించారు.రాజా
రామ్మోహన్ రాయ్ సాంస్కృతిక
పునరుజ్జీవనానికి ఆద్యుడు.ఆధునిక
భారతదేశానికి పితామహుడు*.
*🔹క్రీస్తుశకం
1815 లో
రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తా
లో ఆత్మీయ సభ స్థాపించబడింది
రామ్మోహన్ రాయ్ రాజా అనే
బిరుదును మొగల్ చక్రవర్తి
అక్బర్ 2
ఇచ్చాడు.జీసస్
బోధలు ,శాంతి
సంతోషాలకు మార్గం ఏకేశ్వరోపాసక
లకు కానుకగా పర్షియన్ అనే
గ్రంథాలను రచించాడు*.
*🔹సంవాద
కౌముది మరియు బంగదూత అనే
పత్రికలో బెంగాలీ భాషలో
నిర్వహించాడు .1828
లో
బ్రహ్మసమాజం లో స్థాపించాడు
క్రీస్తుశకం 1833లో
బ్రిస్టన్ నగరంలో రాజా రామ్మోహన్
రాయ్ మరణించాడు.
క్రీస్తుశకం
1824లో
హెన్రీ వివిన్ ఆధ్వర్యంలో
బెంగాల్ ఉద్యమం ప్రారంభించబడింది*.
*🔹రాజా
రామ్మోహన్ రాయ్ అనంతరం బ్రహ్మ
సమాజంలో దేవేంద్రనాథ్ ఠాగూర్
నిర్వహించాడు బ్రహ్మధర్మం
అనే గ్రంథాన్ని రాశాడు.దేవేంద్రనాథ్
ఠాగూర్ ఆధ్వర్యంలో ఆది
బ్రహ్మసమాజం నిర్వహించబడింది
1866లో
భారతీయ బ్రహ్మసమాజ్ కేశవ
చంద్ర సేన్ నాయకత్వంలో
ఏర్పడింది.1870లో
కేశవ చంద్రసేన్ భారతీయ సంస్కారణల
సంఘం స్థాపించాడు*.
*🔹సివిల్
మారేజ్ చట్టం గా పేరొందిన ఈ
దేశీయుల వివాహ చట్టం 1872
ఈ
చట్టం ప్రకారం వివాహ వయస్సు
బాలురు కు 18
సంవత్సరాలు
బాలికలకు 14
సంవత్సరాలుగా
నిర్ణయించారు 1878
మే
15
శివనాథ్
శాస్త్రి,
ఆనందమోహన్
సాధారణ బ్రహ్మసమాజం నెలకొల్పారు
.1975
ఏప్రిల్
15న
దయానంద సరస్వతి ఆర్య సమాజం
స్థాపించాడు దయానంద సరస్వతి
అసలు పేరు మూల శంకర్.*
*🔹1863
జనవరి
12న
కలకత్తాలో జన్మించిన వివేకానందుని
అసలు పేరు నరేంద్రనాథ్ దత్
1887లో
వివేకానందుడు రామకృష్ణ మఠం
బేలూరు లో స్థాపించారు.
1893లో
అమెరికాలో సర్వమత సమ్మేళనంలో
ప్రసంగించాడు వివేకానందుడు.వివేకానందుడు
ఆంగ్లంలో ప్రబుద్ధ భారత
బెంగాలీలో ఉద్బోధ అనే పత్రిక
ప్రచురణను ప్రారంభించాడు*.
*🔹నా
గురువు రాజయోగా కర్మయోగ భక్తి
యోగ అనే గ్రంథాలను వ్యాఖ్యాత
గ్రంథాలను వెలువరించాడు.వివేకానందుడు
కలకత్తాలో 1902
జూలై
4 న
మరణించాడు.1857లో
దివ్యజ్ఞాన సమాజం న్యూయార్క్
నగరంలో శ్రీమతి బ్లావట్రి
కర్నల్ ఆల్ కాట్లు స్థాపించారు.1879లో
వీరు భారతదేశం మద్రాసులోని
అడయారు లో దివ్యజ్ఞాన సమాజం
నెలకొల్పారు*.
*🔹1886లో
అనీబిసెంట్ లండన్లోని దివ్యజ్ఞాన
సమాజం లో చేరింది అనిబిసెంట్
ఆధ్వర్యంలో న్యూ ఇండియా కామన్
విల్ అనే వార పత్రికను
ప్రారంభించింది 1917
లో
జరిగిన కాంగ్రెస్ సమావేశానికి
తొలిసారి మహిళా అధ్యక్షురాలిగా
వ్యవహరించింది.1865లో
దియో బందు వద్ద ఈ ఉద్యమాన్ని
ప్రారంభించిన వారు మహమ్మద్
ఖాసిం.అహ్మదీయ
ఉద్యమం లేదా ఖదయాని ఉద్యమమును
పంజాబులో మీర్జా గులాబ్ అహ్మద్
ప్రారంభించారు*.
ఈ-మెయిల్ ద్వారా SUBSCRIBE చేసి బ్లాగ్ ను FOLLOW అవ్వగలరు
మీ ప్రోత్సాహం ఉంటె మంచి USEFUL UPDATES తో బ్లాగ్ ని రన్ చెయ్యగలను
ధన్యవాదములు
No comments:
Post a Comment