*📕 భూకంపాలు 🌎*
1)
భూకంపాలను
అధ్యయనం చేసే సిస్మాలజీ.
వీటిని
నమోదు చేసే పరికరం ఏది ?
*జ)
భూకంప
లేఖిని (సిస్మోగ్రాఫ్)*
2)
భూకంపం
విడుదల చేసే శక్తి తీవ్రతను
కొలచే పరికరాన్ని రిక్టర్
స్కేలు అంటారు. దీన్ని
ఎక్కడ రూపొందించారు ?
*జ)
1935లో అమెరికాలో*
3)
రిక్టర్
స్కేలుపై ఎన్ని పాయింట్లు
దాటితే సునామీ హెచ్చరికలు
జారీ చేస్తారు ?
*జ:
7.5*
4)
రిక్టర్
స్కేలు విడుదల చేసే శక్తిని
ఏ రసాయన పదార్థం విడుదల చేసే
శక్తితో లెక్కిస్తారు ?
*జ:
TNT ( Trinitro Tolin)*
5)
భూకంపం
ప్రారంభమైన ప్రదేశం (నాభి)ని
ఏమంటారు ?
*జ:
హైపో సెంటర్*
6)
భూకంపం
సంభవించినప్పుడు తీసుకునే
జాగ్రత్తలను ఏ పదాలతో సూచిస్తారు
?
*జ)
Drop, Cover, Hold*
7)
మనదేశంలో
ఎక్కువగా భూకంపాలు వచ్చే
ప్రాంతం ఏది ?
*జ:
శివాలిక్
హిమాలయాలు*
8)
దేశంలో
తరుచుగా భూకంపాలు వచ్చే
రాష్ట్రాలు ఏవి ?
*జ:
అసోం,
మహారాష్ట్ర,
గుజరాత్*
8)
మనదేశంలో
భూకంప జోన్స్ ను ఎన్ని రకాలుగా
విభజించారు ?
*జ:
5 రకాలుగా
( Bureau of Indian Standard)*
9) ఐదో
భూకంప జోన్ లో ఉండి రిక్టర్
స్కేలుపై 9 కంటే
ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలు
(Very high risk) ఏవి
?
*జ:
హిమాలయ
పర్వత రాష్ట్రాలు, ఈశాన్య
ప్రాంతం, అండమాన్
దీవులు*
10)
High Risk లో ఉండి
రిక్టర్ స్కేలుపై 8 కంటే
ఎక్కువ భూకంపాలు నమోదయ్యే
జోన్ -4 ప్రాంతం
ఏది ?
*జ:
ఢిల్లీ,
గంగ,
సింధు
మైదానాలు*
11)
దక్షిణ
భారత దేశంలోని ఏపీ,
కర్ణాటక,
తమిళనాడులోని
కొన్ని ప్రాంతాలు ఏ జోన్ లో
ఉన్నయాి.
*జ:
జోన్ -
3 ( Medium Risk)*
12)
జోన్ 1
లో ఉండి
అసలు భూకంపం రిస్క్ లేని
ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి ?
*జ:
ద్వీప కల్ప
పీఠభూమిలోని కఠిన శిలామయ
ప్రాంతాలు*
13)
తెలుగు
రాష్ట్రాలు భూకంప జోన్స్ లో
3,2 జోన్
కిందకు వస్తాయి. ఏ
ప్రాంతాలు ఏ జోన్లు ?
*జ)
హైదరాబాద్,*
*అనంతపూర్
- 2 వ
జోన్*
*కోస్తా
ప్రాంతాలతో పాటు కడప,
చిత్తూరు
- 3 వ
జోన్*
14)
ప్రపంచంలో
మొదటగా గుర్తించబడిన ఏ భూకంపంతో
8,43,000 మంది
చనిపోయారు ?
*జ:
1556- చైనాలో*
15) ఏ
దేశంలో సంభవించిన భూకంపం
ప్రభావం చైనా, టిబెట్,
భారత్,
పాకిస్థాన్,
బంగ్లాదేశ్
లపై పడింది ?
*జ:
నేపాల్
రాజధాని ఖాట్మాండులో లామాజంగ్
కేంద్రంగా*
16)
ఆపరేషన్
మైత్రి పేరుతో ఏ దేశానికి మన
దేశం సాయం అందించింది ?
*జ:
నేపాల్*

17)
అత్యధిక
నష్టం కలిగించింది లాతూర్,
భుజ్ భూకంపాలు
ఏ తీవ్రతతో వచ్చాయి ?
*జ:
6.4 తీవ్రతతో*
*మహారాష్ట్రలోని
లాతూర్*
*6.9
తీవ్రతతో
గుజరాత్ లోని భుజ్ భూకంపం*
18) మన
రాష్ట్రంలో తీవ్ర భూకంపం
ఏప్రిల్ 13, 1969లో
ఎక్కడ సంభవించింది ?
*జ:
భద్రాచలం
కొత్తగూడెం జిల్లాలోని(
గతంలో ఖమ్మం
జిల్లా) భద్రాచలం
ఏరియాలోని కిచ్చనపల్లి -
గొల్లగూడెం*
19) మన
దేశంలో మొదటగా భూకంపాలను
నమోదు చేసే కేంద్రాన్ని ఎక్కడ
ఏర్పాటు చేశారు ?
*జ:
1898లో కోల్
కతాలో*
20) మన
రాష్ట్రంలో ఉన్న భూకంపం
పరిశోధనా కేంద్రం ఏది ?
*జ:
జాతీయ
భూభౌతిక ప్రయోగ పరిశోధన
కేంద్రం (NGRI- National Geophysical
Research Institute)*
21)
భూకంపాలను
అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా
ఏర్పాటు చేసిన యూనివర్సిటీ
ఏది ?
*జ:
ఉత్తరాఖండ్
లోని రూర్కీ యూనివర్సిటీ*
22)
National Sismological Data Centre ఎక్కడ
ఉంది ?
*జ:
న్యూఢిల్లీ*
23)
భారత్ లో
భూకంపాలను కేంద్ర ప్రభుత్వం
తరపున నోడల్ ఏజెన్సీగా పనిచేసే
సంస్థ ఏది ?
*జ:
భారత్
వాతావరణ శాఖ ( Indian Meterological
Department)*
24)
దేశంలో
భూకంపాల అధ్యయనం కోసం National
Sismological Network కింద
ఎన్ని అధ్యయన కేంద్రాలను
ఏర్పాటు చేశారు ?
*జ:
55 కేంద్రాలు*
25)
United Nations Development Programme, భారత
ప్రభుత్వం కలసి 5లక్షలకు
పైబడిన 38 నగరాల్లో
భూకంపాలను అధ్యయనం చేయుటకు
చేపట్టిన ప్రాజెక్టును ఏమంటారు
?
*జ)
Urban Earthquake Vulnarability Reduction Project*
26)
భూకంపాలను
కూడా తట్టుకునే భవనాలను
నిర్మించడానికి ఏ సంస్థ
నిబంధనలను రూపొందించింది ?
*జ:
బ్యూరో
ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్*
27)
జాతీయ భవన
నిర్మాణ కోడ్ ను ఎప్పుడు
రూపొందించారు ?
*జ:
1970లో ప్రస్తుతం
దీన్ని జాతీయ భవన నిర్మాణ
కోడ్ - 2005 గా
వ్యవహరిస్తున్నారు
No comments:
Post a Comment