Friday, February 7, 2020

GK BITS

*🍂1. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? గోండులు .(వీరి సంఖ్య 40 లక్షలు )*


*🍂2.యూరప్లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది? స్పెయిన్ రాజధాని మాడ్రిడ్*


*🍂3.దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు*


*🍂4.ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది? కెనడా( దీని తీరరేఖ పొడవు2,02,080 కి.మీ*


*🍂5.బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? ది హాంగ్*


*🍂6.గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు ?పద్మా నది*


*🍂7. గంగా నది పొడవు ఎంత ?2,523కి.మీ*


*🔥జనరల్ సైన్స్ బిట్స్🔥*


*🍂1. విద్యుత్ కదిలే ప్రవాహం లాంటిది అని పేర్కొని దానికి కుమార్ అనే పేరు పెట్టిన వారు ?విలియం బర్డ్స్( ఇంగ్లాండ్ )*


*🍂2.స్థిర విద్యుత్ ను కనుగొన్న శాస్త్రవేత్-థేల్స్( గ్రీకు)*


*🍂3. విద్యుత్తు ధన రుణ ఆ విషయాలు ఉంటాయని తెలిపిన వారు? బెంజిమన్ ఫ్రాంక్లిన్*


*🍂4.విద్యుత్ అయస్కాంతం గా పనిచేస్తుందని కనుగొన్నవారు? హాన్స్ అయిర్ స్టడ్*


*🍂5.విద్యుత్ మోటార్ విద్యుత్ జనరేటర్ లను కనుగొన్న శాస్త్రవేత్త ?మైకేల్ ఫారడే*


*🍂6.ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన ప్రాంతం?గోడల్మింగ్ (ఇంగ్లాండ్ )*

No comments:

Post a Comment