Monday, February 17, 2020

*అయోధ్య తీర్పును వెలువరిచిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జడ్జ్ ల సంఖ్య - 5*

👇👇👇👇👇👇👇👇👇


1 . జస్టిస్ రంజన్ గొగోయ్ , సుప్రీంకోర్టు 46వ న్యాయమూర్తి , ఈశాన్య భారత్ కు చెందినవారు ,


ఈశాన్య భారత్ నుండి chief justice of indian-CJI అయిన మొదటి వ్యక్తి


ఈయన పదవీ విరమణ - 2019nov17 ,


ఈయన వెలువరించిన ముఖ్య తీర్పులు -
NRC తీర్పు , అయోద్య తీర్పు


ఈయన పదవీ విరమణ తరువాత కొత్తగా నియమించిన
47 CJI .


2) జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే నవంబర్ 18 ,2019 నుండి 47CJI


3 . జస్టిస్ D . Y . చంద్రచూడ్ , (సుప్రీంకోర్టులో అత్యధికకాలం CJI గా పనిచేసిన Y . V . చంద్రచూడ్ కుమారుడు)
ఇతర ముఖ్య తీర్పులు - కర్రీ నిరోదక చట్టం , ప్రైవసీ చట్టం


4 . జస్టిస్ అశోక్ భూషన్


5 . జస్టిస్ అబ్దుల్ నజీర్ , ఇతర ముఖ్య తీర్పులు - ట్రిపుల్ తలాక్ చట్టం

No comments:

Post a Comment