*🔥బెంగాల్ గవర్నర్ జనరల్స్🔥*
*🔥వారన్ హేస్టింగ్స్ (1772- 1785)🔥*
*🔸1772
లో
బెంగాల్ గవర్నర్ .బెంగాల్లో
ద్వంద పరిపాలన ను రద్దు చేశాడు
(1772).
1773 రెగ్యులేటింగ్
చట్టం ప్రకారం తొలి గవర్నర్
జనరల్ గా నియమితుడయ్యాడు.ఈ
చట్టం ద్వారా కలకత్తాలో
సుప్రీం కోర్టును ఏర్పాటు
చేశారు.1775
లో
నందకుమార్ ను ఉరి తీయించాడు
1784లో
సర్ విలియం జోక్స్ ఏషియాటిక్
సొసైటీ బెంగాలీలో స్థాపించాడు*.
*🔥లార్డ్ కారన్ వాలిస్ (1726- 1793 ):🔥*
*🔹ఈయన
భారతీయ సివిల్ సర్వీసు
పితామహుడిగా ప్రసిద్ధి
చెందాడు.
పోలీసు
వ్యవస్థను ప్రవేశ పెట్టాడు.
కోర్టులకు
అందరి బాధ్యత వహించే విధంగా
చట్టంలో మార్పులు చేశాడు.1793
లో
(బెంగాల్
మరియు బీహార్ల)లో
శాశ్వత శిస్తు నిర్ణయ విధానం
ప్రవేశ పెట్టాడు రెవెన్యూ
పరిపాలన మరియు న్యాయ పరిపాలన
వేరు చేశాడు*.
*🔥సర్ జాన్ షోర్ (1793- 1798 ):🔥*
*🔸1793
లో
శాశ్వత శిస్తు నిర్ణయ పద్దతి
ప్రవేశపెట్టడంలో బోర్డ్ ఆఫ్
రెవెన్యూ అధ్యక్షుడిగా కీలక
పాత్ర పోషించాడు 1793
లో
చార్టర్ చట్టం రూపొందించాడు.1795
బాలిక
శిశు హత్యలు నిరోధానికి చట్టం
రూపొందించాడు*.
*🔥లార్డ్ వెల్లస్లీ (1798 -1805) :🔥*
*🔹బెంగాల్
టైగర్ గా ప్రసిద్ధి చెందాడు.1794లో
ట్రేడ్ బోర్డును ఏర్పాటు
చేశాడు భారత్లో సైన్య సహకార
విధానాన్ని అమలు చేశాడు .సైనిక
సహకార పద్ధతి లో చేరిన మొదటి
సంతానం హైదరాబాద్.1799లో
నాలుగవ మైసూరు యుద్ధంలో
టిప్పుసుల్తాన్ ను ఓడించి
మైసూర్లో చాలా భాగాలు
ఆక్రమించాడు.ప్రెస్
పై నియంత్రణ చట్టం వేశాడు.పోర్టు
విలియమ్స్ కాలేజీ స్థాపించాడు
అందులో హిందూస్థాని భాషల
విభాగం అధిపతిగా జాన్
గిల్క్రిస్ట్ నునియమించాడు.1799
అక్టోబర్
25న
తంజావూరు పరిపాలన మరియు 1800
మార్చిలో
సూరత్ పరిపాలన మరియు 1801
జూలై
31న
కర్ణాటక పరిపాలన బాధ్యతలు
స్వీకరించాడు.1802లో
బెస్సీన్ తో సైన్య సహకార
ఒప్పందం మరియు 1803
5లో
ఆంగ్లో-
మరాఠా
యుద్ధాలు జరపడంతో సింధియా
మరియు హోల్డర్స్ లు ఓడిపోయారు.
కర్ణాటక
మరియు తంజావూరు రాజ్యాలను
కూలదోసిన అనంతరం మద్రాసు
ప్రెసిడెన్సీలో ఏర్పాటు
చేశాడు 1803లో
లార్డ్ ఆధ్వర్యంలో ఢిల్లీ
మరియుఆగ్రాను ఆక్రమించాడు*.
*🔥జార్జి బార్లో (1805- 1807)🔥*
*🔸1806
వేలూరు
ముట్టడి.
రెండవ
ఆంగ్ల-మరాఠా
యుద్ధం పరి సమాప్తం*.
*🔥లర్డ్ మింటో- 1 (1807 -1813 )🔥*
*🔹1809
రంజిత్
సింగ్ తో అమ్రిత్సర్ ఒప్పందం.
ట్రావెన్కోర్
లో తిరుగుబాటు*.
*🔥మార్కేస్ట్ హేస్టంగ్స్ (1813 -1823)🔥*
*🔸1814
-1816 మధ్యలో
ఆంగ్లో నేపాల్ యుద్ధాలు.
1818లో
ముంబై ప్రెసిడెంట్ ను ఏర్పాటు
చేశాడు.మరాఠా
లో బ్రిటిష్ వాళ్లను అణచివేశాడు
1820లో
మద్రాసు గవర్నర్ ఆధ్వర్యంలో
రైత్వారీ విధానాన్ని
ప్రవేశపెట్టాడు 1822లో
బెంగాల్ కౌలుదారు చట్టం
రూపకల్పన.1823
లో
ఫోర్ట్ గ్లోస్టర్ లో తొలిసారి
కాఫీ తోటలు పెంపకం ప్రారంభం.చార్
లాటన్ మరియు రాబర్ట్ బ్రూస్
ల సహాయంతో అస్సాంలో తేయాకు
తోటల పెంపకం.*
No comments:
Post a Comment