చట్టాలు in 18's
*_🔥1853 చార్టర్
చట్టం🔥_*
*_🟣చార్టర్
చట్టాలలో చిట్టచివరి చట్టం.బ్రిటన్
పార్లమెంటు అనుమతి ఉన్నంత
వరకు మాత్రమే వ్యాపారం
నిర్వహించుకునే అవకాశం
కల్పించారు .
సివిల్
సర్వీస్ నియామకాలను బహిరంగ
పోటీ విధానం ద్వారానే ఈ పద్ధతిని
ప్రవేశపెట్టారు .దీనికోసం
లార్డ్ మెకాలే కమిటీని 1854
లో ఏర్పాటు
చేశారు. వివిధ
లా కమిషన్ సిఫారసుల ద్వారా
సివిల్ ప్రొసీజర్ కోడ్
(1859),ఇండియన్
పీనల్ కోడ్ (1860)మరియు
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(1861)
లను
రూపొందించడం జరిగింది.గవర్నర్
జనరల్ యొక్క సాధారణ మండలి
అధికారాలను శాసన కార్యనిర్వాహక
విధులు గా విభజించి శాసనాలు
రూపొందించే ప్రక్రియ కొరకు
తొలిసారిగా ఇండియన్ సెంట్రల్
లెజిస్లేటివ్ కౌన్సిల్ ను
ఏర్పాటు చేశారు ఇది బ్రిటిష్
పార్లమెంటు తన విధులను
నిర్వర్తిస్తుంది.
అందుకే
దీనిని మినీ పార్లమెంట్
అనేవారు_* .
*_🔥1858
విక్టోరియా
రాణి ప్రకటన🔥_*
*_🔵సిపాయిల
తిరుగుబాటుతో భారతదేశంలో
కంపెనీ పరిపాలన అంతమై చక్రవర్తి
ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమైంది
1858 నవంబరు
1న
బ్రిటిష్ అధికార ప్రకటన జారీ
చేసింది.దీనినే
విక్టోరియా మహారాణి ప్రకటన
అంటారు.గవర్నర్
జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్
ఆఫ్ ఇండియా గా మార్చారు మొదటి
వైస్రాయ్ లార్డ్ కానింగ్.1784లో
ప్రవేశపెట్టిన దొంగ పాలన
రద్దయింది భారతదేశంలో అత్యున్నత
స్థానాన్ని కలిగిన వైస్రాయి
రాజప్రతినిధిగా ఐదు సంవత్సరాల
కాలానికి నియమించడం జరిగింది.భారత
రాజ్య కార్యదర్శి అనే కొత్త
పదవిని సృష్టించారు మొదటి
కార్యదర్శి చార్లెస్ ఉడ్.బ్రిటిష్
రాణి భారత సామ్రాగ్ని బిరుదును
ధరించింది.
*_🔥1861
భారత
కౌన్సిల్ చట్టం🔥_*
*_🟣రాజ్యాంగ
నిర్మాణంలో భారతీయులకు
తొలిసారిగా అవకాశం కల్పించారు
.పోర్ట్
పోలియో విధానాలను తొలిసారిగా
ప్రవేశపెట్టారు.బొడ్డుపల్లి
అనగా మంత్రిత్వ శాఖల కేటాయింపు
గవర్నర్ జనరల్తో ఆర్డినెన్స్
జారీ చేసే అధికారం కల్పించారు
బడ్జెట్ను ప్రవేశపెట్టే
పద్ధతిని ప్రారంభించారు.మొదటిసారి
భారతదేశంలో కోల్కతాలోని
పోర్టు విలీనం లో 1862వ
సంవత్సరంలో హైకోర్టును ఏర్పాటు
చేశారు.1773 చట్టం
ద్వారా రద్దు చేయబడిన బాంబే
మరియు మద్రాసు ప్రెసిడెన్సీలో
అధికారాలను పునరుద్ధరించారు.ఈ
చట్టాన్ని వికేంద్రీకరణ
ప్రక్రియకు నాందిగా చెప్పవచ్చు_*
.
*_🔥1892
భారత
కౌన్సిల్ చట్టం🔥_*
*_🔵1861
కౌన్సిల్
చట్టం లోని లోపాలను సరిదిద్దడానికి
ఈ చట్టం చేయడం జరిగింది
మొదటిసారిగా పరీక్ష పద్ధతి
ద్వారా శాసన సభ్యులను ఎన్నుకొని
విధానాన్ని ప్రవేశపెట్టింది.శాసన
మండలి బడ్జెట్ పైన చర్చించడం
లోనూ ప్రశ్నలు అడగడానికి
అవకాశం కల్పించడం జరిగింది.లెజిస్లేటివ్
కౌన్సిల్ అధికార పరిధిని
విస్తృత పరచి భారతీయులకు
వైస్రాయి గవర్నర్ కౌన్సిల్లో
స్థానం కల్పించారు.శాసనసభలో
తమ స్థానం నామమాత్రమే అని
గ్రహించిన భారతీయులు ఈ చట్టాన్ని
వ్యతిరేకించారు_*.
No comments:
Post a Comment