ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు
ప్రాచీన
ప్రదేశాలు - ఆధునిక
నామధేయాలు
:::::::::::::::::::::::::::::::::::::::
భాగవతం,
మహాభారతం:::::::::::::::::::::::::::::::::::::::
1.
మహావిష్ణువు
గజేంద్రున్ని మొసలి బారి
నుంచి రక్షించిన స్థలం -
దేవ్
ధాం,నేపాల్.
2.
నృసింహస్వామి
హిరణ్యకశిపుని వధించిన స్థలం
- అహోబిలం,ఆంధ్రప్రదేశ్.
3.
జమదగ్ని
మహర్షి ఆశ్రమం - జమానియా,
ఉత్తర్
ప్రదేశ్.
4.
మహీష్మతి
(కార్తవీర్యార్జునుని
రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్5. శమంత
పంచకం
(పరశురాముడు
ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై
దండెత్తి వారి రక్తంతో
5
మడుగులు
నెలకొల్పిన చోటు) మరియు
దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర,
హర్యానా
6.
పరశురామక్షేత్రం
(పరశురాముడు
తన గొడ్డలిని సముద్రంలోకి
విసిరి,సముద్రజలాలను
వెనక్కి పంపి తనకోసం నేలను
సృష్టించుకొన్న ప్రాంతం)
- కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర
సముద్రతీర ప్రాంతం
7.
మహేంద్ర
పర్వతం (పరశురాముడు
తపస్సు చేసిన స్థలం) -
పశ్చిమ
ఒరిస్సా
8.
నిషాద
రాజ్యం (నల
మహారాజు రాజ్యం) - గ్వాలియర్
జిల్లా,మధ్యప్రదేశ్
9.
వ్యాస
మహర్షి పుట్టిన స్థలం-
ధమౌలి,
నేపాల్
10.
నైమిశారణ్యం
(వ్యాస
మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు
బోధించిన ప్రాంతం) -
సీతాపూర్
జిల్లా, ఉత్తర్
ప్రదేశ్
11.
వ్యాస
మహర్షి చెబుతుండగా,
విఘ్నేశ్వరుడు
మహాభారతం వ్రాసిన చోటు-
మన గ్రామం,
ఉత్తరాంచల్
12.
ప్రతిష్టానపురం
(పురూరవుని
రాజధాని) -ఝున్సి,అలహాబాద్.
13.
సాళ్వ
రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల
కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర
దగ్గర.
14.
హస్తినాపురం
(కౌరవుల
రాజధాని) - హస్తినాపూర్,
ఉత్తర్
ప్రదేశ్.
15.
మధుపురం
/ మధువనం
(కంసుని
రాజధాని) -మధుర,
ఉత్తర్
ప్రదేశ్.
16.
వ్రేపల్లె
/ గోకులం
- గోకుల్,
మధుర దగ్గర.
17.
కుంతిపురి
(పాండురాజు
మొదటి భార్య కుంతిదేవి
పుట్టినిల్లు) - గ్వాలియర్.
18.
మద్ర దేశం
(పాండురాజు
రెండో భార్య మాద్రి పుట్టినిల్లు)
- పంజాబ్
ప్రావిన్స్, పాకిస్తాన్.
19.
ద్రోణనగరి
(ద్రోణుడు
నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.
20.
గురుగ్రామం
(కురుపాండవులు
విద్యాభ్యాసం చేసిన చోటు)
- గురుగావ్,
హర్యానా.
21.
కర్ణుడు
పరిపాలించిన అంగ రాజ్యం -
కాబుల్
(ఆఫ్ఘనిస్తాన్).
22.
పాండవుల
లాక్షగృహ దహనం- వర్నాల్,
హస్తినాపూర్.
23.
కాలయవనుడు
ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు
భస్మమైన స్థలం - గిర్నార్,
గుజరాత్.
24.
శ్రీకృష్ణ,
బలరాముల
ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.
25.
హిడింబవనం
(హిడింబాసురుడిని
భీముడు చంపిన చోటు) -జలాన్
జిల్లా, ఉత్తర్
ప్రదేశ్.
26.
విదర్భ
(దమయంతి,
రుక్మిణిదేవి
తండ్రులు యేలిన రాజ్యం)
- విదర్భ,
మహరాష్ట్ర27.
కుండినపుర
(రుక్మిణిదేవి
జన్మస్థలం) - కుండినపుర,
మహరాష్ట్ర28.
చేది రాజ్యం
(శిశుపాలుడు
ఏలిన రాజ్యం) - బుందేల్
ఖండ్, మధ్యప్రదేశ్.
29.
కారుష
రాజ్యం (దంతవక్రుడు
ఏలిన రాజ్యం) - దాతియ
జిల్లా, మధ్యప్రదేశ్.
30.
ఖాండవప్రస్థం
/ ఇంద్రప్రస్థం
(పాండవుల
రాజధాని) - ఇంద్రప్రస్థ,
ఢిల్లీ
దగ్గర.
31.
కుచేలుడు
నివసించిన చోటు - పోర్
బందర్, గుజరాత్.
32.
పాంచాల
దేశం (ద్రుపద
మహారాజు రాజ్యం) - ఎటాహ్,
సహజహంపూర్,
ఫారుఖాబాద్
ప్రాంతాలు, ఉత్తర్
ప్రదేశ్.
33.
కంప్లి
(ద్రౌపది
పుట్టినిల్లు,మత్స్యయంత్ర
బేధన స్థలం) - కంపిల్,
ఉత్తర్.
34.
జరాసంధుని
భీముడు చంపిన చోటు -
జరాసంధ్
కీ ఆఖరా / రణ్
భూమి, బీహార్.
35.
కామ్యక
వనం,దైత్య
వనం (పాండవులు
అరణ్య వాసం చేసిన ప్రాంతాలు)
- పశ్చిమ
హర్యానా.
36.
మత్స్య
దేశం (విరాట
మహారాజు రాజ్యం)
-ఆల్వార్,గురుగావ్
నుంచి జైపూర్ వరకు వున్న
ప్రాంతం, రాజస్థాన్.
37.
విరాటనగరం
(పాండవులు
అజ్ఞాత వాసం చేసిన స్థలం)
- విరాట్
నగర్,రాజస్థాన్38.
శోణపురం
(బాణాసురుడి
రాజధాని) - సోనిత్
పూర్, అస్సాం.
39.
ప్రాగ్జ్యోతిష్యం
(నరకాసురుని
రాజధాని) - తేజ్
పూర్, అస్సాం.
40.
నిర్యాణానికి
ముందు శ్రీకృష్ణుడు బోయవాని
వేటుకి గురైన స్థలం -
ప్రభాస
తీర్థం, సోంనాథ్,
గుజరాత్.
41.
జనమేజయుడు
సర్పయాగం చేసిన స్థలం -
పర్హాం,ఉత్తర్
ప్రదేశ్.
42.
కపిలవస్తు
(బుద్ధుని
జన్మస్థలం)- నేపాల్
లోని తిలార్కోట్.
43.
బుద్ధునికి
జ్ఞానోదయం అయిన స్థలం-
బోధ్ గయ,
బీహార్.
44.
గౌతమ బుద్ధుడు
పరినిర్యాణం చెందిన చోటు-
కుశీనగర్,
ఉత్తర్
ప్రదేశ్.
No comments:
Post a Comment