Thursday, April 2, 2020
చాళుక్యులు
*🍂శాతవాహన
సామ్రాజ్య పతనం తర్వాత ఉత్తరాన
పాలిస్తున్న సమయంలో దక్షిణాపథంలో
పల్లవుల,చాళుక్యులు
పాలన సాగింది .వీరి
బాధ మినీ రాజధానిగా చేసుకుని
పాలించిన బాదామి చాళుక్యులు
అయ్యారు .చాళుక్య
శాసనాల ప్రకారం వీరి వంశ
మూలపురుషుడు జయసింహుడు.
ఇతడి కుమారుడు
రాణరాగుడు.మీరు
మొదట బనవాసి ని పాలించిన
కందంబులకు సామంతులుగా ఉన్నారు.
కదంబులు
బలహీనులు కావడంచేత మొదటి
పులకేశి వారిని ధిక్కరించి
స్వతంత్రాన్ని ప్రకటించాడు.చాళుక్య
రాజ్య స్థాపకుడు మొదటి పులకేశి
.ఇతడు
పరిపాలనా కాలం క్రీస్తుశకం
535 -566 .పరమ
భాగవత అనే బిరుదు కలిగిన
చాళుక్యరాజు మంగళుడు సోదరుడు
తర్వాత రాజ్యమేలుడు.రెండవ
పులకేశి బాదామి చాళుక్య
రాజులలో అగ్రగణ్యుడు .ఇతడి
విజయాలను గురించి అతని సేనాని
రవికి చేయించిన ఐహోలు శాస్త్రం
వివరిస్తుంది.wengie ని
ఆక్రమించి తన సోదరుడైన కుబ్జ
విష్ణువర్ధనుడు రాజ ప్రతినిధిగా
నియమించాడు*.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment