Thursday, April 2, 2020

చోళులు

*🔥చోళులు🔥*



*రాజధాని తంజావూరు*


*స్థాపకుడు :విజయాలయుడం*


*🍂సంఘము వానికి చెందిన చోళ పాలకులలో కరికాల చోళ గొప్పవాడు ఇతని వారసులు దాడుల నుండి రాజ్యాన్ని కాపాడుకోలేక పోయారు.పల్లవులకు సామంతులు గా ఉన్నారు .పల్లవ రాజ్యం పతనం తర్వాత స్వతంత్రులు అయ్యారు .నవీన్ అర్చకులుగా పిలిచిన వీరికి మూలపురుషుడు విజయాలయుడు.ఈయన క్రీస్తు శకం 850 -871 మధ్య పాలించాడు* .

*🔥మొదటి రాజరాజ చోళుడు( క్రీస్తుశకం985 -1014)🔥 నవీన చోళులలో ఇతడు అగ్రగణ్యుడు .తంజావూరులోని బృహదీశ్వరాలయం నిర్మించాడు గొప్ప శివ భక్తుడు శివ పాద శేఖర అనే బిరుదు ధరించాడు .నాగ పట్టణంలో భౌద్ధ విగ్రహాన్ని పెట్టడానికి అనుమతి ఇచ్చి ఒక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు గ్రామ సుపరిపాలనను ప్రోత్సహించాడు*.



*🔥మొదటి రాజేంద్రుడు (క్రీస్తుశకం 1014 -1044 )🔥*

*🍂రాజేంద్రన్ ఈ కాలంలోనే చోళ వైభవం పరాకాష్ట అందుకుంది .రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించి గంగైకొండ అనే బిరుదు ధరించాడు శ్రీ విజయ రాజ్యంపై దండెత్తి గంగై కొండ అనే బిరుదు పొందాడు.గంగై కొండ చోళపురం అనే నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు .ఈ వంశంలో చివరి రాజు మూడవ రాజేంద్రుడు కాకతీయ గణపతి దేవుడు ఇతడిని ఓడించి వరకు గల ప్రాంతాన్ని ఆక్రమించాడు.చోళుల దేవాలయాల నిర్మాణం లో ద్రావిడ శైలి అత్యున్నత స్థాయిని అందుకుంది.చిదంబర దేవాలయంలోని నటరాజ విగ్రహం చోళుల శిల్ప కళా రీతికి నిలువెత్తు సత్కారం .వీరి కాలం తమిళ భాషకు స్వర్ణయుగం.తమిళ గ్రంథాలైన శివాగా సిద్ధమని కంబ రామాయణం నాటి సాహిత్య వికాసానికి ఉదాహరణలు.పరిపాలనలో చక్రవర్తి అత్యున్నత సార్వభౌమాధికారం .సామ్రాజ్యాన్ని మండలాలుగా, మండలాలను కొట్టం, కొట్టం నాడుగా ,నాడుని కుర్రం గా విభజించారు.అవునా ఆర్థిక వ్యవస్థలో వ్యాపారానికి ప్రముఖ స్థానం ఉండేది ఒకటే వేయించిన శాసనం చోళుల కాలంలో అమలులో ఉన్న గ్రామ పరిపాలన గురించి వివరణ ఇస్తుంది*.


No comments:

Post a Comment