*🔥పంచాయతీ సెక్రెటరీ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనవి🔥*
*🔥పంచాయతీ
సెక్రెటరీ కి సంబంధించిన
కొన్ని ముఖ్యమైనవి🔥*
*💞ఆంధ్రదేశాన్ని
పాలించిన తొలి రాజవంశం -
ఆంధ్ర
శాతవాహనులు*
*💞ఆంధ్ర
భృత్యు లైన ఆంధ్రులు -శాతవాహనులు*
*💞శాతవాహనుల
మూలపురుషుడు - శాతవాహనుడు*
*💞శాతవాహనుల
తొలి రాజధాని -పైఠాన్
లేదా ప్రతిష్టానం*
*💞శాతవాహనుల
తొలి రాజధాని - ధరణికోట
లేదా ధాన్యకటకం*
*💞శ్రీముఖుని
కుమారుడు - మొదటి
శాతకర్ణి*
*💞మొదటి
శాతకర్ణి ప్రసక్తి ఉన్న శాసనం
- నానాఘట్
శాసనం*
*💞కుంతల
శాతకర్ణి భార్య - మల్లయవతి*
*💞నాగార్జున
కొండకు గల మరొక పేరు -శ్రీపర్వతం*
*💞కంపెనీ
పాలకులు కల్లుగీత కార్మికులకు
పై విధించిన పన్ను -చిగురు
పన్ను*
*💞పుల్లరి
పన్ను అనగా - అడవులలో
పశువులను మేపుతున్న చెల్లించాల్సిన
పన్ను*
*💞భారత
జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత
వహించిన తొలి ఆంధ్రుడు -పి
ఆనందాచార్యులు*
*💞విజయవాడ
నుండి తొలిసారి వెలువడిన
తెలుగు దినపత్రిక -ప్రజాశక్తి*
*💞1891లో
సాంఘిక శుద్ధి సంస్థను
ప్రారంభించినది - రఘుపతి
వెంకటరత్నం*
*💞ఆంధ్ర
పరిశోధక మండలి ప్రారంభించినది
-కొమర్రాజు
వెంకట లక్ష్మణరావు*
*💞బిపిన్
చంద్ర పాల్ ఉపన్యాసాలను
తెలుగులోకి అనువదించింది -
చిలకమర్తి*
*💞మచిలీపట్నం
జాతీయ కళాశాల ప్రథమ ప్రిన్సిపల్
- కొంపల్లి
హనుమంతరావు*
*💞వందేమాతర
ఉద్యమకాలంలో ఆంధ్రలో ముఖ్య
నాయకుడు - గాడిచర్ల
హరిసర్వోత్తమ రావు*
*💞కాకినాడ
దొమ్మి కేసు జరిగిన సంవత్సరం
- 1907 జూలై*
*💞తెనాలి
బాంబు కేసు జరిగిన తేదీ -
1909 ఏప్రిల్
6*
*💞వందేమాతరం
ఉద్యమ వ్యాప్తికి ఆంధ్ర ప్రధాన
కేంద్రాలు అయినా పట్టణాలు
- రాజమండ్రి
,విశాఖపట్నం*
*💞విజయవాడ
సమావేశంలో జాతీయ పతాకాన్ని
రూపకల్పన చేసిన వారు -
పింగళి
వెంకయ్య*
*💞గాంధీ
చీరాల ను సందర్శించిన సంవత్సరం
- 1921 ఏప్రిల్
6*
*💞అల్లూరి
సీతారామరాజు జమేదారు కంచు
ఎప్పుడు నిర్మించను -
17-05- 1924*
No comments:
Post a Comment