Friday, April 3, 2020

*🔥పంచాయతీ సెక్రెటరీ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనవి🔥*

*🔥పంచాయతీ సెక్రెటరీ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనవి🔥*



*💞ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి రాజవంశం - ఆంధ్ర శాతవాహనులు*



*💞ఆంధ్ర భృత్యు లైన ఆంధ్రులు -శాతవాహనులు*

*💞శాతవాహనుల మూలపురుషుడు - శాతవాహనుడు*

*💞శాతవాహనుల తొలి రాజధాని -పైఠాన్ లేదా ప్రతిష్టానం*


*💞శాతవాహనుల తొలి రాజధాని - ధరణికోట లేదా ధాన్యకటకం*


*💞శ్రీముఖుని కుమారుడు - మొదటి శాతకర్ణి*


*💞మొదటి శాతకర్ణి ప్రసక్తి ఉన్న శాసనం - నానాఘట్ శాసనం*




*💞కుంతల శాతకర్ణి భార్య - మల్లయవతి*


*💞నాగార్జున కొండకు గల మరొక పేరు -శ్రీపర్వతం*


*💞కంపెనీ పాలకులు కల్లుగీత కార్మికులకు పై విధించిన పన్ను -చిగురు పన్ను*

*💞పుల్లరి పన్ను అనగా - అడవులలో పశువులను మేపుతున్న చెల్లించాల్సిన పన్ను*


*💞భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు -పి ఆనందాచార్యులు*


*💞విజయవాడ నుండి తొలిసారి వెలువడిన తెలుగు దినపత్రిక -ప్రజాశక్తి*


*💞1891లో సాంఘిక శుద్ధి సంస్థను ప్రారంభించినది - రఘుపతి వెంకటరత్నం*

*💞ఆంధ్ర పరిశోధక మండలి ప్రారంభించినది -కొమర్రాజు వెంకట లక్ష్మణరావు*


*💞బిపిన్ చంద్ర పాల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది - చిలకమర్తి*


*💞మచిలీపట్నం జాతీయ కళాశాల ప్రథమ ప్రిన్సిపల్ - కొంపల్లి హనుమంతరావు*


*💞వందేమాతర ఉద్యమకాలంలో ఆంధ్రలో ముఖ్య నాయకుడు - గాడిచర్ల హరిసర్వోత్తమ రావు*


*💞కాకినాడ దొమ్మి కేసు జరిగిన సంవత్సరం - 1907 జూలై*

*💞తెనాలి బాంబు కేసు జరిగిన తేదీ - 1909 ఏప్రిల్ 6*


*💞వందేమాతరం ఉద్యమ వ్యాప్తికి ఆంధ్ర ప్రధాన కేంద్రాలు అయినా పట్టణాలు - రాజమండ్రి ,విశాఖపట్నం*

*💞విజయవాడ సమావేశంలో జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన వారు - పింగళి వెంకయ్య*


*💞గాంధీ చీరాల ను సందర్శించిన సంవత్సరం - 1921 ఏప్రిల్ 6*


*💞అల్లూరి సీతారామరాజు జమేదారు కంచు ఎప్పుడు నిర్మించను - 17-05- 1924*


No comments:

Post a Comment